JMI Events

Mallampally Palakurthy mandal grama sabha

జనగామ జిల్లా, పాలకుర్తి మండలం , మల్లంపల్లి గ్రామ సభ లో 8-6-2026 నాడు జస్టిస్ మూవ్మెంట్ అఫ్ ఇండియా పాల్గొనడం. మల్లంపల్లి లో 8-6-2026 నాడు గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మల్లంపల్లి గ్రామాన్ని, గ్రామ ప్రజల సహకారంతో ఆదర్శ గ్రామం గా తీర్చి దిద్దడానికి  జస్టిస్ మూవ్మెంట్ అఫ్ ఇండియా అనుమతిని కోరింది.  గౌరవ గ్రామ సర్పంచ్ శ్రీ వెంకన్న పోశాల అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో ఆదర్శ గ్రామం గా […]

Mallampally Palakurthy mandal grama sabha Read More »

World Environment Day in Mallampally

జనగామ జిల్లా, పాలకుర్తి మండలం , మల్లంపల్లి గ్రామం లో 5-6-2026 నాడు జస్టిస్ మూవ్మెంట్ అఫ్ ఇండియా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ను నిర్వహించింది. గ్రామంలో సమగ్ర సర్వే నిర్వహించి ఏ చెట్టు ఎక్కడ నాటాలో ప్రణాళిక వేసి మానవాళికి ఉపయోగపడే మరియు పర్యావరణ హితంగా వుండే విధంగా చెట్లు నాటాలని జస్టిస్ మూవ్మెంట్ అఫ్ ఇండియా టీం గ్రామ సర్పంచ్ గౌరవ వెంకన్న పోశాలు మరియు కార్యవర్గ సభ్యులతో కలిసి చర్చించడం జరిగింది.  ముందు

World Environment Day in Mallampally Read More »

కొడకండ్ల లో జరిగిన JMI సమావేశం

జనగామ జిల్లా: కొడకండ్ల లో జరిగిన JMI సమావేశం ​ భారతదేశంలో రాజ్యాంగం అమలు కావడం లేదు: కేయూ రిజిస్టర్ అశోక్ కుమార్కొడకండ్ల లో జెఎంఐ (JMI) అవగాహన సదస్సు…. ముఖ్య అతిథులుగా కేయూ రిజిస్ట్రార్ అశోక్ కుమార్, జిల్లా కోఆర్డినేటర్ పరశరాములు.. జనగామ జిల్లా: కొడకండ్ల, ఏప్రిల్ 09 2026: సమాజంలోఅసమానతలను తొలగించి, సామాజిక న్యాయాన్ని స్థాపించడమే లక్ష్యంగా జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా (JMI) పనిచేస్తుందని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ అశోక్ కుమార్ సంస్థ

కొడకండ్ల లో జరిగిన JMI సమావేశం Read More »

దేవరుప్పుల లో జరిగిన JMI సమావేశం

దేవరుప్పుల లో జరిగిన JMI సమావేశం ఈ రోజు 4.4.2026 దేవరుప్పుల  లో మన JMI నేషనల్ కో – కన్వీనర్ శ్రీ కన్నారపు  పరశురాములు , JMI సభ్యులు –  శ్రీ అశోక్ బాబు గారు, గాదపాక శ్రీనివాస్ గారు, రవి వర్మ శాతపురం గారు , పోరెల్లి లక్ష్మయ్య గారు,  వడ్లూరి స్వామి, భూమిగారి రాజేందర్ గారు ,  పాలడుగు యాదగిరి గారు, ఎడవల్లి సోమన్న గారు,   ఎండి రబీయా మేడం గారు

దేవరుప్పుల లో జరిగిన JMI సమావేశం Read More »

పాలకుర్తి లో జరిగిన JMI సమావేశం

పాలకుర్తి లో జరిగిన JMI సమావేశం ఈ రోజు 29.3.2026 పాలకుర్తి లో మన JMI నేషనల్ కో – కన్వీనర్ శ్రీ కన్నారపు  పరశురాములు , JMI సభ్యులు – శ్రీ  వడ్లూరి స్వామి, భూమిగారి రాజేందర్ గారు ,  పాలడుగు యాదగిరి గారు, గాదపాక శ్రీనివాస్ గారు, ఎడవల్లి సోమన్న గారు, మరియు  ఎండి రబీయా మేడం గారు, ఈ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి మంచి సంఖ్యలో ఆ ప్రాంత ప్రముఖులు హాజరు కావడం

పాలకుర్తి లో జరిగిన JMI సమావేశం Read More »