పాలకుర్తి లో జరిగిన JMI సమావేశం

ఈ రోజు 29.3.2026 పాలకుర్తి లో మన JMI నేషనల్ కో – కన్వీనర్ శ్రీ కన్నారపు  పరశురాములు , JMI సభ్యులు – శ్రీ  వడ్లూరి స్వామి, భూమిగారి రాజేందర్ గారు ,  పాలడుగు యాదగిరి గారు, గాదపాక శ్రీనివాస్ గారు, ఎడవల్లి సోమన్న గారు, మరియు  ఎండి రబీయా మేడం గారు, ఈ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి మంచి సంఖ్యలో ఆ ప్రాంత ప్రముఖులు హాజరు కావడం జరిగింది .  జస్టిస్ movement అఫ్ ఇండియా యొక్క ఆవిర్భావానికి కారణాలు , లక్ష్యం , ఐడియాలజీ మరియు కార్యాచరణ వివరించడం జరిగింది .  హాజరైన ప్రముఖుల నుండి ఒక 18 వ్యక్తులు మన JMI లక్ష్యానికి ఆకర్షితులై సభ్యత్వం తీసుకోవడం జరిగింది .   ప్రతి మండలం లో ఇటువంటి సమావేశాలు జరుపుకోవాలని , మనలాగా  ఆలోచించే అందరితో కలిసి పనిచేయాలని అందరూ ముక్త కంఠంతో , అభిప్రాయాన్ని వ్యక్తం  చేసారు .  

#Urbanisation #RuralMigration #VillageLife #migration #EconomyTelugu #IndianEconomy #Sociology #PanchayatiRaj #SocialIssues #పట్టణీకరణ #వలసలు #తెలుగు